తెలంగాణలో
సంచలననం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై రా
హుల్ గాంధీ స్
పందించారు. 'గత ప
్రభుత్వం ఇంటెలిజెన్స్, పోలీసు విభాగాలను దుర్వినియోగం చేసి వేల మంది ఫోన్లను ట్యాప్ చేసింది. ప్రభుత్వం
మారగానే
ఆ డేటాను ధ్వంసం చేశారు. తెలంగాణ మాజీ సీఎం
కేసీఆర్ ఎలాంటి పని చేశారో ఢిల్లీలో ప్రధాని కూడా అదే పని చేస్తున్నారు. దేశంలో అత్యంత అవినీతిపరులు మోదీతో ఉన్నారు. ఎన్న
ికల సంఘంలోనూ
మోదీ తొత్తులున్నారు' అని ఆరోపించారు.