వేల మంది ఫోన్లు ట్యాప్ చేశారు: రాహుల్

55106చూసినవారు
వేల మంది ఫోన్లు ట్యాప్ చేశారు: రాహుల్
తెలంగాణలో సంచలననం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై రాహుల్ గాంధీ స్పందించారు. 'గత ప్రభుత్వం ఇంటెలిజెన్స్, పోలీసు విభాగాలను దుర్వినియోగం చేసి వేల మంది ఫోన్లను ట్యాప్ చేసింది. ప్రభుత్వం మారగానే ఆ డేటాను ధ్వంసం చేశారు. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ఎలాంటి పని చేశారో ఢిల్లీలో ప్రధాని కూడా అదే పని చేస్తున్నారు. దేశంలో అత్యంత అవినీతిపరులు మోదీతో ఉన్నారు. ఎన్నికల సంఘంలోనూ మోదీ తొత్తులున్నారు' అని ఆరోపించారు.

సంబంధిత పోస్ట్