భార్యాభర్తలను చెట్టుకు కట్టేసి కొట్టిన దుండగులు (వీడియో)

72చూసినవారు
యూపీలోని దేవరియా జిల్లాలో తాజాగా దారుణం జరిగింది. సురౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని పర్సా జంగిల్ గ్రామంలో బుద్ధి మాంద్యం గల మహిళ, ఆమె భర్తపై దుండగులు దాడి చేశారు. వారిని దొంగలుగా భావించి చెట్టుకు కట్టేసి కొట్టారు. తాము దొంగలం కాదని బాధితులు చెబుతున్నా వారు పట్టించుకోలేదు. కనికరం లేకుండా వారిని కొట్టారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు స్పందించారు. ఒక నిందితుడిని అరెస్ట్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్