జీవో 29పై తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు (వీడియో)

72చూసినవారు
TG: గ్రూప్-1 అభ్యర్థుల ఆందోళనకు కారణమైన జీవో 29పై కాంగ్రెస్ MLC తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. 'ఇది నిలబడే పరీక్ష కాదు. ఎక్కువ మంది రెడ్డి పిల్లలు డీఎస్పీలు, కలెక్టర్లు కావడానికి ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. గతంలో ఇంటర్వ్యూలు పెట్టి కేవలం రెడ్డి పిల్లలకే ఎక్కువ మార్కులు వేశారు. ఇప్పుడు ఇంకో మార్గాన్ని ఎంచుకున్నారు. అదే జీవో 29. ఇది బీసీ నేతలకు అర్థంకాదు' అని వ్యాఖ్యానించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్