టీ20 వరల్డ్ కప్తో భారత జట్టు ఈరోజు సా.5-7గంటల మధ్య ఓపెన్ బస్సులో పరేడ్లో పాల్గొంటుంది. ముంబైలోని నారీమన్ పాయింట్ నుంచి వాంఖడే స్టేడియం వరకు ఈ యాత్ర ఉంటుంది. విక్టరీ పరేడ్లో పాల్గొనాలనుకునేవారు సా.4.30గంటల్లోపు ఆ ప్రాంతంలో ఉండాలి. స్టేడియంలో జరిగే కార్యక్రమానికి హాజరవ్వాలనుకుంటే సా.6గంటల్లోపే స్టేడియంలోకి వెళ్లి సీట్లలో కూర్చోవాలి.