నేడు జులై 7 ప్రపంచ బిర్యానీ దినోత్సవం. దేశంలో అత్యధికంగా జనం ఆస్వాదిస్తోన్న ఆహారం బిర్యానీయే. అయితే అలా ఆర్డర్ ఇస్తున్న ప్రతి ఐదు బిర్యానీల్లో ఒకటి మనదేనట. ఆ విధంగా చూస్తే భాగ్యనగరం దేశానికి బిర్యానీ క్యాపిటల్గా మారిందన్నమాటే. ప్రపంచవ్యాప్తంగా మిలయన్లమంది ప్రజలు పంచుకునే ఓ భావోద్వేగం బిర్యాని. ఈ బిర్యాని దినోత్సవాన్ని జూలై నెలలోనే మొదటి ఆదివారం జరుపుకుంటారు.