రేపే తొలి దశ ఎన్నికలు.. పూర్తి వివరాలిలా!

80చూసినవారు
రేపే తొలి దశ ఎన్నికలు.. పూర్తి వివరాలిలా!
శుక్రవారం మొత్తం 102 (73 జనరల్, 11 ఎస్టీ, 18 ఎస్సీ) లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఆయా స్థానాల్లో 1,625 మంది (1,491 మంది పురుష, 134 మంది మహిళలు) పోటీలో ఉన్నారు. ఎన్నికల కోసం 1.87 లక్షల పోలింగ్ కేంద్రాలు, 18 లక్షల సిబ్బందిని నియమించారు. 16.63 కోట్ల మంది (పురుషులు 8.4 కోట్లు, మహిళలు 8.23 కోట్లు, ఇతరులు 11,371 మంది) ఓటు వేయనున్నారు. 41 హెలికాప్టర్లు, 8 ప్రత్యేక రైళ్లు, సుమారు లక్ష వాహనాలను వినియోగిస్తున్నారు.

సంబంధిత పోస్ట్