సీఎంపై దాడి.. నిందితుడికి 14 రోజుల రిమాండ్

75చూసినవారు
సీఎంపై దాడి.. నిందితుడికి 14 రోజుల రిమాండ్
సీఎం జగ‌న్‌పై రాయితో దాడి కేసులో నిందితుడు వేముల సతీశ్ కుమార్‌కు విజయవాడ ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది. ఈ కేసులో సతీశ్‌ను అరెస్టు చేసిన పోలీసులు గురువారం మధ్యాహ్నం కోర్టులో హాజరుపర్చారు. వాద‌న‌లు విన్న కోర్టు నిందితుడికి మే 2 వ‌రకు రిమాండ్‌ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. సతీశ్‌ను నెల్లూరు సబ్ జైలుకు తరలిస్తున్నట్టు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్