నటుడు రాజేంద్రప్రసాద్ ఇంట్లో విషాదం

74చూసినవారు
నటుడు రాజేంద్రప్రసాద్ ఇంట్లో విషాదం
నటుడు రాజేంద్రప్రసాద్ కూతురు గాయత్రి(38) గుండెపోటుతో మరణించారు. శుక్రవారం కార్డియాక్ అరెస్టుకు గురికావడంతో హైదరాబాద్ లోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె కన్నుమూశారు. కాగా, రాజేంద్ర ప్రసాద్ కు ఒక కూతురు, ఒక కుమారుడు ఉన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్