పెళ్లిలో విషాదం.. డీజే వాహనం ఢీకొని ముగ్గురు మృతి

55చూసినవారు
పెళ్లిలో విషాదం.. డీజే వాహనం ఢీకొని ముగ్గురు మృతి
మధ్యప్రదేశ్‌లోని బేతుల్‌ గ్రామంలో పెళ్లి వేడుకలో విషాదం జరిగింది. డీజే వాహనం ఢీకొని మైనర్ బాలికతో సహా ఇద్దరు మృతి చెందారు. వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ రమరతి (55) అనే మహిళ మరణించింది. మిగిలిన వారు రేష్మ (17), శాంత (30)లను జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహంతో స్థానికులు వాహనానికి నిప్పు పెట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్