బెంగాల్‌ గవర్నర్‌ పై ఈసీకి తృణమూల్‌ కాంగ్రెస్‌ ఫిర్యాదు

85చూసినవారు
బెంగాల్‌ గవర్నర్‌ పై ఈసీకి తృణమూల్‌ కాంగ్రెస్‌ ఫిర్యాదు
పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌ సీవీ ఆనంద బోస్‌ పై అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ.. ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి అనుకూలంగా గవర్నర్‌ ప్రచారం చేస్తున్నారని ఆరోపించింది. కోల్‌కతాలోని రామ్‌ టెంపుల్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్‌ తన ఛాతీపై బీజేపీ లోగోను ధరించి కనిపించారు’ అని తృణమూల్‌ పార్టీ ఎన్నికల కమిషనర్‌కు ఫిర్యాదు చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్