భారత్‌కు సైనిక ఎగుమతులపై టర్కీ నిషేధం

66చూసినవారు
భారత్‌కు సైనిక ఎగుమతులపై టర్కీ నిషేధం
భారత్‌కు సైనిక ఉత్పత్తుల ఎగుమతులపై నిషేధం విధిస్తూ టర్కీ కీలక నిర్ణయం తీసుకుంది. అంతర్గత సమావేశంలో తీసుకున్న ఈ నిర్ణయాన్ని దేశ రక్షణ పరిశ్రమ సంస్థల ప్రెసిడెన్సీ డిప్యూటీ ఛైర్మన్ ముస్తఫా మురత్ సేకర్ వెల్లడించారు. పాక్‌తో స్నేహం కారణంగా తమ దేశం ఈ నిర్ణయాన్ని తీసుకుందని తెలిపారు. కశ్మీర్ అంశంలో పాక్‌కు వత్తాసు పలికే టర్కీని ఇప్పటికే అంతర్జాతీయ వేదికలపై భారత్ వ్యతిరేకిస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్