తెలంగాణలో పిడుగు పడి ఇద్దరు మృతి

59చూసినవారు
తెలంగాణలో పిడుగు పడి ఇద్దరు మృతి
తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో పిడుగులు పడి ఇద్దరు మృతి చెందారు. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం పీర్ల తండాలో పిడుగుపాటుతో పశువుల కాపరి గెమ్లా మృతి చెందాడు. సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలం పిచ్చెరేగడిలో పొలం పనులకు వెళ్లిన గోపాల్ పిడుగు పడి చనిపోయారు. న్వాల్కల్ మండలం అత్నూర్ ఇంటి ఆవరణలోని కొబ్బరి చెట్టుపై పిడుగు పడి చెట్టు పూర్తి దగ్ధమైంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్