సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ఇద్దరికి పదోన్నతి

59చూసినవారు
సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ఇద్దరికి పదోన్నతి
సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్, ఆర్ మహదేవన్‌లు మంగళవారం పదోన్నతి పొందారు. దీనిని కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఎక్స్ (ట్విటర్)‌లో ప్రకటించారు. వీరితో కలిపి సుప్రీంకోర్టులో మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 34కు చేరింది. జస్టిస్ కోటేశ్వర్ సింగ్ జమ్మూ కాశ్మీర్ ప్రధాన న్యాయమూర్తిగా, జస్టిస్ మహదేవన్ ప్రస్తుతం మద్రాసు హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు.

సంబంధిత పోస్ట్