తుఫాన్ విధ్వంసం.. 22 మంది మృతి

76చూసినవారు
తుఫాన్ విధ్వంసం.. 22 మంది మృతి
అమెరికాలోని టెక్సాస్, ఓక్లహామా, ఆర్కన్సాస్‌లను భారీ తుఫాన్ అల్లాడించింది. నాలుగు రాష్ట్రాల్లో తుఫాను కారణంగా 22 మంది మరణించడంతో పాలు వందలాది భవనాలు ధ్వంసమయ్యాయి. అర్కాన్సాస్‌లో ఎనిమిది మంది, టెక్సాస్‌లో ఏడుగురు, కెంటుకీలో నలుగురు, ఓక్లహోమాలో ఇద్దరు మరణించారు అని అధికారులు తెలిపారు. సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నందున మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్