హిమాచల్‌లో సెగలు పుట్టిస్తున్న ఎన్నికల వేడి

70చూసినవారు
హిమాచల్‌లో సెగలు పుట్టిస్తున్న ఎన్నికల వేడి
లోక్‌సభ ఎన్నికల చివరి విడతలో భాగంగా జూన్ 1న హిమాచల్‌ప్రదేశ్‌లోని నాలుగు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన ఆరుగురు ఎమ్మెల్యేలు అనర్హతకు గురికావడంతో.. ఆ స్థానాలకు కూడా ఈ విడతలోనే ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఈసారి ఈ ఆరుగురు బీజేపీ టికెట్‌పై పోటీచేస్తున్నారు. బీఎస్పీ బరిలో ఉన్నప్పటికీ, రాష్ట్రంలో ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్ మధ్యనే పోటీ నెలకొన్నది.

సంబంధిత పోస్ట్