VIDEO: కాలువలో గల్లంతైన నలుగురు యువకులు

51చూసినవారు
ఏపీలోని బాపట్ల జిల్లా సూర్యలంక సముద్ర తీరం నుండి హైదరాబాద్ తిరిగి వస్తుండగా మార్గమధ్యంలో బాపట్లలో ఉన్న నాగరాజు కాలవలోకి ఆరుగురు వ్యక్తులు దిగగా.. అందులో నలుగురు గల్లంతయ్యారు. గల్లంతైనవారు హైదరాబాద్ లోని కూకట్ పల్లి వాసులు, సన్నీ, సునీల్, కిరణ్, నందులుగా గుర్తించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని రెండు మృతదేహాలను వెలికితీశారు.

సంబంధిత పోస్ట్