VIDEO: గుర్రంపై పెళ్లి వేదికకు వెళ్తూ.. వరుడు మృతి

82చూసినవారు
మధ్యప్రదేశ్‌లోని షియోపూర్‌లో హృదయ విదారక ఘటన జరిగింది.పెళ్లిలో గుర్రంపై స్వారీ చేస్తున్న వరుడు అకస్మాత్తుగా మృతి చెందాడు. దీంతో వధూవరుల కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపించారు. వధువు ఒక్కసారిగా శోక సంద్రంలో మునిగిపోయింది. ఈ సంఘటన ప్రస్తుతం రాష్ట్రం, దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. వరుడి మరణానికి గుండెపోటు కారణమని వైద్యుల నిర్ధారించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్