VIDEO: నడుస్తుండగానే చనిపోయాడు.. HYDలో ఘటన

409107చూసినవారు
హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధి బుద్వేల్ లో నడుచుకుంటూ వెళ్తున్న ఓ వ్యక్తి గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. స్థానికులు తెలిపిన వివరాలు.. స్థానిక డెయిరీ ఫామ్స్ చౌరస్తాలో ఇవాళ ఓ వ్యక్తి నడుచుకుంటూ వెళ్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. స్థానికులు, 108 సిబ్బంది అతడికి CPR చేసినా ఫలితం లేకుండా పోయింది. అతడి వద్ద ఉన్న డ్రైవింగ్ లైసెన్స్ ఆధారంగా కర్ణాటక వాసిగా గుర్తించారు.

సంబంధిత పోస్ట్