రమేష్ అనే వ్యక్తి ఫుల్లుగా తాగేసి భువనగిరి నుండి జనగాంకు నడుచుకుంటూ వెళ్తూ అంబులెన్స్కు కాల్ చేసి హల్చల్ చేశాడు. అవాక్కైన సిబ్బంది ఎందుకు కాల్ చేసావని అడగగా.. HYDనుంచి జనగాం కు వెళ్ళాలి. నడవలేకపోతున్నా, బస్సులు కూడా లేవు, నన్ను జనగాంలో దింపండి లేదంటే స్పృహతప్పి పడిపోతానేమో అంటూ వాదించాడు. ఈ ఘటన యాదాద్రి జిల్లాలో జరిగింది.