పార్టీ మార్పు వార్తలపై స్పందించిన విజయశాంతి

55చూసినవారు
పార్టీ మార్పు వార్తలపై స్పందించిన విజయశాంతి
తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అంతరించి పోతుందన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలను కాంగ్రెస్ నేత విజయశాంతి ట్విట్టర్ వేదికగా స్పందించారు. దీంతో ఆమెకు కాంగ్రెస్ పార్టీలో సరైన గౌరవం దక్కకపోవడంతో తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరబోతుందని వార్తలు వచ్చాయి. పార్టీ మార్పు వార్తలపై ఆమె నేడు క్లారిటీ ఇచ్చారు. అర్థం చేసుకునే విధానం ఉన్నవారికి చెప్పగలం కానీ.. ఉద్దేశ్యపూర్వకంగా విమర్శ చేయడమే పనిగా పెట్టుకున్న వాళ్లకు వివరణ ఇచ్చిన ప్రయోజనం లేదని ఆమె అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్