భక్తులపై దూసుకెళ్లిన కారు.. ఒకరు మృతి

74చూసినవారు
భక్తులపై దూసుకెళ్లిన కారు.. ఒకరు మృతి
వైఎస్సార్ జిల్లా బ్రహ్మంగారిమఠంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపు తప్పిన కారు చెట్టు కింద కూర్చున్న భక్తులపై దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మృతుడు గుంటూరు జిల్లా నల్లపాడుకు చెందిన ఇంద్రబాబుగా గుర్తించారు.

సంబంధిత పోస్ట్