సంపల్లి చెక్ పోస్ట్ వద్ద నగదు స్వాధీనం

576చూసినవారు
సంపల్లి చెక్ పోస్ట్ వద్ద నగదు స్వాధీనం
ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా డబ్బును తీసుకెళుతున్న ఓ వ్యక్తి నుంచి స్వాధీనం చేసుకున్నామని ఎస్ఐ శేఖర్ గౌడ్ తెలిపారు. కోస్గి పరిధిలోని సంపల్లి వద్ద ఏర్పాటుచేసిన చెక్ పోస్ట్ లో మంగళవారం వాహనాలను తనిఖీ చేసిన సమయంలో మహబూబ్నగర్ కు చెందిన హైమద్ ఎలాంటి రసీదులు లేకుండా రూ. 1, 80, 900 లక్షలు కోస్గి వైపు తీసుకువెళ్తుండగా గమనించి నగదు స్వాధీనం చేసుకున్నామని ఎస్సై శేఖర్ గౌడ్ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్