పేదల తిరుపతిగా ప్రసిద్ధి చెందిన కొడంగల్ శ్రీ మహాలక్ష్మి, వెంకటేశ్వర స్వామి ఆలయంలో బుధవారం ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అభిషేక మండపంలో శ్రీ విష్ణుమూర్తి చిత్రపటానికి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు భారీగా తరలి వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.