కొడంగల్ లో 400 మీటర్ల జెండాతో ర్యాలీ

57చూసినవారు
కొడంగల్ పట్టణంలోని పాఠశాల విద్యార్థులు 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను గురువారం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు 400 మీటర్ల అతిపెద్ద జాతీయ జెండాతో కొడంగల్ పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్