డెంగ్యూ వ్యాధిపై అవగాహన కార్యక్రమం

80చూసినవారు
డెంగ్యూ వ్యాధిపై అవగాహన కార్యక్రమం
వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపాలిటీ పరిధిలోని ఒకటవ వార్డులో సోమవారం జిల్లా వైద్య ఆరోగ్య, పురపాలక సంఘం ఆధ్వర్యంలో జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా మున్సిపల్ చైర్మన్ అశోక్ డెంగ్యూ వ్యాధిపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. వర్షాకాలంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అదే విధంగా నీరు ఉన్నచోట స్ప్రే ద్వారా నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుకుందామని తెలిపారు.

సంబంధిత పోస్ట్