బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలి: ఎమ్మెల్యే

54చూసినవారు
వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో బుధవారం పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి సమావేశంలో మాట్లాడుతూ.. ఈనెల 19, 20, 21వ తేదీలలో బాలాజీ నగర్ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పార్థసారథి, లాలు కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్