ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు

77చూసినవారు
ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు
వికారాబాద్ జిల్లా పూడూరు మండల పరిధిలోని కొత్తపల్లి గ్రామంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సురేందర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గడపగడపకు వెళ్లి చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని ఎన్నికల ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు సతీష్ రెడ్డి, నాయకులు ఖలీల్ బాయ్, ఆనందం, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్