ఆర్థిక సహాయం అందజేసిన కాంగ్రెస్ నాయకులు

50చూసినవారు
ఆర్థిక సహాయం అందజేసిన కాంగ్రెస్ నాయకులు
వికారాబాద్ జిల్లా దోమ మండల పరిధిలోని ఐనాపూర్ గ్రామానికి చెందిన మేకల బసమ్మ అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది. ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మాజీ సర్పంచ్ యాదమ్మ జ్ఞాపకార్థం ఆమె కుమారుడు భాస్కర్ గౌడ్ బాదిత కుటుంబ సభ్యులను పరామర్శించి ఐదువేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని శనివారం అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్