ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సెన్సార్ బోర్డు సభ్యులు మల్లేష్

56చూసినవారు
వికారాబాద్ పుడూరు మండల పరిధిలోని కండ్లపల్లి గ్రామంలో ఆదివారం సెన్సార్ బోర్డు సభ్యులు మల్లేష్ పటేల్ ఆధ్వర్యంలో బిజెపి నాయకులు గడపగడప తిరుగుతూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. చేవెళ్ల బిజెపి అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు సత్యనారాయణ, సుభాన్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్