ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కొండా విశ్వేశ్వర్ రెడ్డి సతీమణి

63చూసినవారు
వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలోని పలు వార్డుల్లో ఆదివారం బిజెపి ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి సతీమణి సంగీత రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేంద్రంలో మోడీ ప్రభుత్వం అవసరం అన్నారు. చేవెళ్ల ఎంపీగా బిజెపి అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డిని అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో భాజపా నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్