జూన్ 5 నుంచి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు

63చూసినవారు
జూన్ 5 నుంచి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు
తాండూరు: జూన్ 5 నుంచి తాండూరు నియోజకవర్గంలో పేదలందరికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. బుధవారం రాత్రి తాండూరు మండలం సిరిగిరిపేట, జిన్ గుర్తి, కోటబాస్ప ల్లిలో నిర్వహించిన ప్రచార సభల్లో చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గ బాధ్యులు మహేష్ కుమార్ తో కలిసి ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్