బిగ్ అలర్ట్.. 48 గంటలు నిషేధం

57చూసినవారు
బిగ్ అలర్ట్.. 48 గంటలు నిషేధం
ఈ నెల 13న ఎంపీ ఎన్నికల పోలింగ్ జరుగనున్న నేపథ్యంలో 48 గంటల నిశ్శబ్ద వ్యవధి అమలులో ఉంటుందని చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ శశాంక తెలిపారు. సైలెన్స్ పీరియడ్లో భాగంగా రేపు సాయంత్రం 6. 00 గంటల నుంచి సోమవారం సాయంత్రం 6. 00 గంటల వరకు అభ్యంతరకరమైన, రాజకీయపరమైన అంశాలతో కూడిన సంక్షిప్త సందేశాలు, బల్క్ ఎస్ఎంఎస్ లపై ఎన్నికల సంఘం నిషేధం విధించిందని గుర్తు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్