జోరుగా పోస్టల్ బ్యాలెట్ వినియోగం

61చూసినవారు
జోరుగా పోస్టల్ బ్యాలెట్ వినియోగం
ఈ నెల 13న జరగనున్న పార్లమెంట్ ఎన్నికల విధులు నిర్వహించే ఉద్యోగ, ఉపాధ్యాయుల కోసం ఈసీ ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్ను తాండూర్ పట్టణంలోని నంబర్ వన్ పాఠశాలలో ఈ నెల 3న ఏర్పాటు చేసింది. ఈ నెల 8 వరకు కొనసాగనుంది. సుమారు 16 వందల పైన ఓటర్లు ఉన్నారు. నాలుగు బూత్లను ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఓటేసీ పలువురు. అందరూ వినియోగించుకోవాలని కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్