ఈ నెల 13న జరగనున్న పార్లమెంట్ ఎన్నికల విధులు నిర్వహించే ఉద్యోగ, ఉపాధ్యాయుల కోసం ఈసీ ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్ను తాండూర్ పట్టణంలోని నంబర్ వన్ పాఠశాలలో ఈ నెల 3న ఏర్పాటు చేసింది. ఈ నెల 8 వరకు కొనసాగనుంది. సుమారు 16 వందల పైన ఓటర్లు ఉన్నారు. నాలుగు బూత్లను ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఓటేసీ పలువురు. అందరూ వినియోగించుకోవాలని కోరుతున్నారు.