అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

50చూసినవారు
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
వికారాబాద్ జిల్లా కొట్పల్లి మండలం బార్వాద్ గ్రామంలో వ్యక్తి అనుమానాస్పదంగా ఆదివారం ఉరేసుకుని మృతి చెందాడు. గమనించిన గ్రామస్థులు పోలీసులకు సమాచారం ఇవ్వగా. ఘటనా స్థలానికి ఎస్సై తన సిబ్బందితో కలిసి చేరుకున్నారు. వ్యక్తి మృతి పట్ల గ్రామస్థులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్