యువకుడిని కొట్టి చంపిన గ్రామస్తులు (వీడియో)

565చూసినవారు
పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ జిల్లా బందాలా గ్రామంలోని గురుద్వారా సాహిబ్ బాబా బీర్ సింగ్ ప్రాంగణంలో ఘోరం జరిగింది. బక్షీష్ సింగ్ అలియాస్ గోలా అనే 19 ఏళ్ల యువకుడిని భక్తులు కొట్టి చంపారు. బక్షిష్ గురుద్వారా వద్ద శ్రీ గురు గ్రంథ్ సాహిబ్ 'హోలీ ఆంగ్'ని చింపివేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో ఆగ్రహించిన గ్రామస్తులు అతడిని దారుణంగా కొట్టారు. తీవ్ర గాయాలపాలైన బక్షిష్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

సంబంధిత పోస్ట్