ఎన్నికలు బహిష్కరించిన గ్రామస్థులు

76చూసినవారు
ఎన్నికలు బహిష్కరించిన గ్రామస్థులు
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా శనివారం జరిగిన ఆరో విడత ఎన్నికల పోలింగ్‌లో హర్యానాలోని ఓ గ్రామ ప్రజలు ఓటు వేయలేదు. తమ గ్రామానికి రాకపోకల కోసం యమునా నదిపై వంతెన నిర్మించాలని యమునానగర్ జిల్లాలోని తపు మజ్రి గ్రామస్థులు గత కొంతకాలంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం స్పందించకపోవడంతో ఎన్నికలను బహిష్కరించారు.

సంబంధిత పోస్ట్