రామ్‌లల్లాను దర్శించుకున్న విరాట్ కోహ్లీ దంపతులు

1034చూసినవారు
రామ్‌లల్లాను దర్శించుకున్న విరాట్ కోహ్లీ దంపతులు
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, మోస్ట్ అగ్రెస్సివ్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ సతీసమేతంగా అయోధ్య రామమందిర విగ్రహ ప్రాణ ప్రతిష్టకు హాజరయ్యారు. శ్రీరామ నమా స్మరణ చేస్తూ ప్రాణ ప్రతిష్ట కొనసాగినంత సేపు వారు ధ్యానంలో మునిగిపోయారు. అనంతరం రామ మందిరం వద్ద విరాట్, అనుష్క కలిసి దిగిన ఫొటోను కింగ్ కోహ్లీ తన X (ట్విట్టర్) ఖాతాలో 'బోలో సియావర్. రామచంద్ర కీ జై' అంటూ ట్వీట్ చేశారు.

సంబంధిత పోస్ట్