మరో మైలురాయికి చేరువలో విరాట్

79చూసినవారు
మరో మైలురాయికి చేరువలో విరాట్
శ్రీలంకతో ఆడనున్న వన్డే సిరీస్ కు విరాట్ కోహ్లి ఎంపికైన విషయం తెలిసిందే. అయితే కోహ్లి శ్రీలంకతో వన్డే సిరీస్ లో ఓ అరుదైన రికార్డు సృష్టించే అవకాశం ఉంది. ఈ సిరీస్ లో కోహ్లి తన వన్డే కెరీర్ లో 14వేల పరుగుల మైలురాయిని చేరే అవకాశం ఉంది. ఈ రికార్డు సాధించాలంటే కోహ్లి మరో 152 పరుగులు చేయాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్