తోమాలపల్లిలో అంబేద్కర్ 33 వ జయంతి వేడుకలు
వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం తోమాలపల్లి గ్రామంలో ఆదివారం అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్ ఆశలను కొనసాగించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు గుడిసె మధు, గుడిసె మొగులన్న, గుడిసె రమేష్, కావలి వీరస్వామి, గుడిసె వేణు, గుడిసె సతీష్, గుడిసె నాగరాజ్, సాయికుమార్ సేనపతి, నాని, చింటు తదితరులు పాల్గొన్నారు.