లోక్సభ ఎన్నికల వేళ తెలంగాణలో నేతల మధ్య మాటల యుద్ధం తీవ్ర దుమారం రేపుతోంది. ఎన్నికల సమయం దగ్గరపడుతుండడంతో ఎంఐఎం పార్టీ బీజేపీని టార్గెట్ చేయడం, దానికి కమలనాథులు కౌంటరివ్వడం చకచకా జరిగింది. తాజాగా అసదుద్దీన్ ఓవైసీ చేసిన కామెంట్స్కు షాకవ్వడం బీజేపీ నేతల వంతైంది. తాజాగా బీజేపీ నేత నవనీత్ కౌర్, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది.