Mar 16, 2025, 01:03 IST/పరకాల
పరకాల
కొమ్మాల జాతరలో పోలీసుల లాఠీచార్జ్
Mar 16, 2025, 01:03 IST
కొమ్మాల లక్ష్మీనరసింహస్వామి జాతరకు వివిధ పార్టీల ప్రభ బండ్ల తరలింపు సందర్భంగా శనివారం వరంగల్ గిర్నిబాబీ సెంటర్లో బీఆర్ఎస్ శ్రేణులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. జాతరకు యేటా బీఆర్ఎస్, కాంగ్రెస్, సీపీఎం, బీజేపీ ఆధ్వర్యంలో ప్రభ బండ్లతో తరలి వెళ్లడం అనవాయితీగా వస్తున్నది. ఇరు పార్టీల కార్యకర్తలు నినాదాలు చేస్తూ వాగ్వాదానికి దిగారు. దీంతో తోపులాట జరిగింది. ఈ క్రమంలో పోలీసులు లాఠీచార్జి చేశారు.