Apr 20, 2024, 08:04 IST/భూపాలపల్లి
భూపాలపల్లి
భూపాలపల్లిలో బిఆర్ఎస్ పార్లమెంటరీ సన్నాహక సమావేశం
Apr 20, 2024, 08:04 IST
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శనివారం వరంగల్ పార్లమెంటరి ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది. వరంగల్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి సుదీర్ కుమార్ ను గెలిపించాలన్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, ఎమ్మెల్సీలు సిరికొండ. మధుసూదనాచారి, బస్వరాజు సారయ్య, పార్టీ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.