రేణుక ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్ఠాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే

1889చూసినవారు
రేణుక ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్ఠాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే
భూపాలపల్లి జిల్లా గణపురం మండలం ధర్మరావుపేట గ్రామంలో రేణుక ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవాలు కనుల పండువగా కొనసాగుతున్నాయి. ఈ వేడుకలకు గ్రామస్తుల ఆహ్వానం మేరకు మంగళవారం ముఖ్య అతిథిగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పాల్గొని దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారి వెంట పార్టీ నాయకులు, గ్రామస్థులు ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్