మహబూబాబాద్: బీర్ బాటిల్ లో చెత్త, మందుబాబుల ఆందోళన

69చూసినవారు
మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలోని దుర్గా వైన్స్ ముందు ఆదివారం మందుబాబులు ఆందోళన చేపట్టారు. బీరు బాటిల్ లో చెత్త ఉందని కలుషిత మద్యం తో ప్రజల ప్రాణాలతో సిండికేట్ వ్యాపారాలు చేస్తూ చెలగాటం ఆడుతున్నారని, గతంలో కూడా ఇలాంటి సంఘటనలు పట్టింపు లేదని ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్