ఈవీఎంలను తరలిస్తున్న అధికారులు
ఓటింగ్ పూర్తి అయినా తరువాత డోర్నకల్ మండలం ఉయ్యాలవాడ, వెన్నారం, తోడేళ్ళగూడెం, ముల్కలపల్లి, రావిగూడెం తదితర గ్రామాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల నుంచి సోమవారం రాత్రి ఈవీఎంలను ఎన్నికల అధికారులు తరలిస్తున్నారు. ఈవీఎంలను పట్టుకొని పోలీస్ బందోబస్తు నడుమ అధికారులు బస్సులు ఎక్కి మహబూబాబాద్ కలెక్టరేట్ కు తరలిస్తున్నట్లు వారు తెలిపారు.