Jul 03, 2024, 06:07 IST/డోర్నకల్
డోర్నకల్
మొక్కలు నాటుదాం వాటిని జాగ్రత్తగా పెంచుదాం
Jul 03, 2024, 06:07 IST
వనమహోత్సవం కార్యక్రమంలో బాగంగా కురవి మండల కేంద్రంలోని పాఠశాల మైదానంలో కురవి జెడ్పీటీసీ బండి వెంకట్ రెడ్డితో కలిసి టియుడబ్ల్యూజే(ఐజేయు) మహబూబాబాద్ జిల్లాఅద్యక్షులు సిహెచ్ శ్రీనివాస్, మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ బాలగాని నవీన్, గుండ్రాతిమడుగు మాజీసర్పంచ్ హరిప్రసాద్, ఏపియం ఏకాంబ్రం, రజిత, నిపుణ్, దడిగల నర్సయ్య, దైద వీరన్న తదితరులు పాల్గొన్నారు.