పోలీసుల ఆధ్వర్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్

76చూసినవారు
పోలీసుల ఆధ్వర్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్
జిల్లా కేంద్రమైన జనగాం నియోజకవర్గ పరిధిలోని కొమురవెల్లి మండల కేంద్రంలో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. శుక్రవారం ఎస్సై లింగంపల్లి రాజు గౌడ్ ఆధ్వర్యంలో వాహనదారులకు బ్రీత్ ఎనలైజర్ ద్వారా డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సె మాట్లాడుతూ హెల్మెట్ దరించకపోవడం, వాహనాలకు నంబర్ ప్లేట్, సరైన ధ్రువీకరణ పత్రాలు లేకపోవడం మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్