ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

81చూసినవారు
ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం తమ్మడపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) రోహిత్ సింగ్ తో కలిసి జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ శనివారం ప్రారంభించారు. అనంతరం రైతులతో మాట్లాడి ధాన్యానికి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే తూకంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా నిర్వహించాలన్నారు. అదే విధంగా కొనుగోలు కేంద్రాల వద్ద పకడ్బందీ చర్యలు చేపట్టాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్