మహబూబాబాద్ లోని అన్ని స్కూల్స్ కి ఏఐఎస్ఎఫ్ సర్కులర్

67చూసినవారు
మహబూబాబాద్ లోని అన్ని స్కూల్స్ కి ఏఐఎస్ఎఫ్ సర్కులర్
మహబూబాబాద్ జిల్లాలోని సిపిఎం కార్యాలయంలో అన్ని విద్యార్థి సంఘాలు సమీక్షించాయి రేపు జరగబోయే భారత్ బంద్ కు సహకరించాలి అని ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మహబూబాబాద్ లోని అన్ని విద్యాసంస్థలకు సర్కులర్ జారీ చేశారు. ఇందులో భాగంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు చిలువేరు వికాస్ మాట్లాడుతూ.. అన్ని స్కూల్స్ యాజమాన్యాలు బంద్ కు స్వచ్ఛందంగా సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్