కాంగ్రెస్ లో చేరిన ఛైర్మెన్, వైస్ చైర్మన్

2950చూసినవారు
బిఆర్ఎస్ కు భారీ షాక్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు ఇక తగ్గలేదు. తాజాగా మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపల్ చైర్మన్, మంగళంపల్లి రామచంద్రయ్య, వైస్ చైర్మన్ సురేందర్ రెడ్డి తో పాటు మరి కొందరు కౌన్సిలర్లు, ఎమ్మెల్యే యాశస్విని రెడీ సమక్షంలో తన నివాసంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ పరిణామాలతో తొర్రూరు బీఆర్ఎస్ లీడర్లు అవాక్కయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్