బొగ్గు గనులను సింగరేణికి కేటాయించాలి: విజయ్ సారధి

57చూసినవారు
బొగ్గు గనులను సింగరేణికి కేటాయించాలి: విజయ్ సారధి
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మార్వో ఆఫీస్ ఎదుట సీపీఐ, సీపీఐ ఎంఎల్ పార్టీలు ధర్నా నిర్వహించారు. ఇందులో భాగంగా సీపీఐ జిల్లా కార్యదర్శి బి. విజయ్ సారథి రెడ్డి మాట్లాడుతూ సింగరేణి ప్రైవేటీకరణ చేసే ఉద్దేశం మానుకోవాలి, బొగ్గుగనుల సింగరేణి సంస్థకు అప్పగించాలని డిమాండ్ చేశారు. ఇందులో సీపీఐ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బి. అజయ్ సారథి రెడ్డి, పెరుగు కుమార్, వెలుగు శ్రవణ్, రేషపెల్లి నవీన్, సీపీఐ ఎంఎల్ నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్